పత్రికా చట్టంలో మార్పులు రానున్నాయా?
ఇపుడు అమలులో వున్న ప్రెస్, పుస్తకాల రిజిస్ట్రేషన్ (పిఆర్బి) యాక్ట్ 140 సంవత్సరాల కిందటిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో వెలువడుతున్న ఆన్లైన్ న్యూస్ పోర్ట ల్లు, పత్రికల వెబ్ ఎడిషన్లను కూడా పత్రికా చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వంయోచిస్తున్నది. వీటితోపాటు ప్రత్యేకంగా వార్తల ప్రసా రానికే ఏర్పాటు చేసిన టీవీ చానల్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టంలోని ముద్రణ, వార్తాపత్రిక వంటి సంబంధిత పదాలను సవ రించాలనీ, పునర్ నిర్వచించాలని ప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ఇదే జరిగితే బ్లాగర్లు కూడా ఇక ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా లైసెన్సు తీసుకోవాల్సి వస్తుందేమో..
0 Responses to "పత్రికా చట్టంలో మార్పులు రానున్నాయా?"
Post a Comment