ఎటిఎంలు ఇకపై రైళ్లలో

12:47 AM

(0) Comments

ఎటిఎంలు రైళ్లలో కూడా ఏర్పాటుకాబోతున్నాయి. ఖాతా దారులు రైళ్లల్లో ఏర్పాటు చేయబోతున్న ఎటిఎంల నుంచి డబ్బు డ్రా చేసు కునే సౌలభ్యం పొందబోతున్నారు. ఎం పిక చేసిన రైళ్లల్లో ఎటిఎంలను నెలకొ ల్పడానికి రైల్వేలు ప్రణాళికలు రూపొం దిస్తున్నాయి. పైలెట్‌ ప్రాజెక్టు కింద కొన్ని రైళ్లల్లో ఎటిఎంలను ఏర్పాటు చేయడా నికి సన్నాహాలు చేస్తున్నారు.

Udaya Kumar Gali

, ,

0 Responses to "ఎటిఎంలు ఇకపై రైళ్లలో"

Post a Comment