వినియోగదారుల సంఘాలకు శిక్షణ
ఆంధ్ర ప్రదేశ్ వినియోగదారుల సంఘాల సమాఖ్య ఇటీవల వినియోగదారుల సంఘాల నిర్వాహకుల కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి కాసు వెంకట క్ర్రిష్ణారెడ్ది, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గాలి ఉదయ కుమార్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంచాలకుడు శర్మ, కాప్కో గౌరీశంకర్, నాగేశ్వ్రర రావ్ తదితరులు పాల్గొన్నారు.

0 Responses to "వినియోగదారుల సంఘాలకు శిక్షణ"
Post a Comment