ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖర్చు 41.76 శాతం

9:05 PM

(0) Comments

జీతాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వ  ఉద్యోగులు వాపోతుంటే.. ప్రభుత్వం  వారిపై పెడుతున్న ఖర్చును బాగా తగ్గించుకునే సన్నాహాల్లో ఉంది. 12వ ఆర్థిక సంఘం సూచన ప్రకారం 2009-10కి రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో జీతాల వాటా 35 శాతానికి తగ్గాలి. 2005-06 ఆడిట్ లెక్కల ప్రకారం ఈ వాటా 41.76 శాతంగా ఉంది. ఆ ఏడాది వడ్డీ, పింఛను చెల్లింపులు కాకుండా జీతభత్యాల రూపేణా రూ.10,455 కోట్లు ఖర్చయ్యింది. జీతాల వ్యయం వాటాను ఏటా తగ్గించుకుంటూ మరో రెండేళ్లలో 35 శాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

Udaya Kumar Gali

,

0 Responses to "ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖర్చు 41.76 శాతం"

Post a Comment